Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:02 PM

ఏర్కారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

ఏర్కారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

ఏర్కారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా
14-04-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏర్కారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక సమానత్వం, విద్యా ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేశారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు నెంబర్ బొర్రా సుధాకర్, గుండ్లపెల్లి శ్రీరాములు, మిద్దె ఇసాకు, బొర్రా అనిల్ కుమార్, బొర్రా రజిని, గంట సైదులు, పాల్వాయి జానయ్య, చింతలపాటి ప్రవీణ్, చింత శ్రీనివాస్, చింతలపాడు నవీన్, నర్ర పవన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

Sthanikam

ఏర్కారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

Article Image

ఏర్కారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక సమానత్వం, విద్యా ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేశారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు నెంబర్ బొర్రా సుధాకర్, గుండ్లపెల్లి శ్రీరాములు, మిద్దె ఇసాకు, బొర్రా అనిల్ కుమార్, బొర్రా రజిని, గంట సైదులు, పాల్వాయి జానయ్య, చింతలపాటి ప్రవీణ్, చింత శ్రీనివాస్, చింతలపాడు నవీన్, నర్ర పవన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News