Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:39 AM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
February 17, 2026 11:10 PM 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: ఈనెల 18న అధికారులతో భేటి కానున్న సీఎం..?మార్చిలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.మార్చిలోపు ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ.498 కోట్లు రద్దు అయ్యే అవకాశం. ఎన్నికల ఖర్చు ఎంత..? కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంత..? అనే విషయంపై ప్రభుత్వానికి వివరించనున్న అధికారులు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News