Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:58 PM

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం
February 28, 2026 12:36 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను మే నెలలో చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సుమారు 20 వేల మంది టీచర్లు బదిలీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బదిలీల్లో ఇవ్వబడే సర్వీస్ పాయింట్లు గత ఏడాది విధానంలోనే డెసిమల్ విధానంలో ఇవ్వనున్నట్లు సమాచారం. పారదర్శకత, సీనియారిటీ, కష్ట ప్రాంతాల్లో సేవలను పరిగణలోకి తీసుకుంటూ పాయింట్ల వ్యవస్థ కొనసాగించనున్నారు.

ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బదిలీల విధానం, పాయింట్ల కేటాయింపు, ఖాళీల వివరాలు వంటి అంశాలపై చర్చించారు.

త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News