PRINT TIME: July 11, 2026 02:39 AM
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన
February 17, 2026 11:10 PM
30 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై సభలో చర్చించాలని వైయస్సార్ పార్టీ డిమాండ్
చర్చకు అంగీకరించమన్న ప్రభుత్వం
మండలి ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఆందోళన
హెరిటేజ్ ది కల్తీ నెయ్యి అంటూ వైసిపి సభ్యుల నినాదాలు
సభను కొద్దిసేపు వాయిదా వేసిన మండలి ఛైర్మన్

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి