Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:53 AM

ఎన్నికల కోడ్ అమలుతో ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు

ఎన్నికల కోడ్ అమలుతో ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు

ఎన్నికల కోడ్ అమలుతో ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు
27-01-2026 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను జనవరి 27న విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం, ఉద్యోగవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజలు గమనించి, వివిధ సమస్యలపై అర్జీలు అందజేయడానికి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


Sthanikam

ఎన్నికల కోడ్ అమలుతో ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు

Article Image

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను జనవరి 27న విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం, ఉద్యోగవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజలు గమనించి, వివిధ సమస్యలపై అర్జీలు అందజేయడానికి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News