Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:40 PM

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్
03-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆంగ్ల విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలిగా పనిచేస్తున్న స్రవంతి మద్దెలకు రాజస్థాన్‌కు చెందిన శ్రీ జగదీశ్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ వెల్లడించారు.డా. అనూష్ శర్మ పర్యవేక్షణలో “ఎ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ఐడియాలాజీ అండ్ ఫెమినిజం ఇన్ ది వర్క్స్ ఆఫ్ సరోజినీ నాయుడు, అరుంధతి రాయ్, ప్రేమ్‌చంద్ అండ్ యష్పాల్” అనే అంశంపై స్రవంతి పరిశోధన పూర్తి చేయగా, విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు.

డాక్టరేట్ సాధించిన స్రవంతిని వైస్ ప్రిన్సిపాళ్లు డా. రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి డా. మునిస్వామి, విద్యాత్మక సమన్వయకర్త బత్తిని నాగరాజు, ఆంగ్ల విభాగాధ్యక్షుడు డా. వై.వి.ఆర్. ప్రసన్నకుమార్, తెలుగు శాఖాధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, జంతుశాస్త్ర విభాగాధ్యక్షురాలు డా. జ్యోత్స్నతో పాటు అధ్యాపకులు డా. జి. భాగ్యలక్ష్మి, డా. ఎ. మల్లేశం, సరిత, వెంకట్, హరికృష్ణ, వేణు తదితరులు అభినందనలు తెలిపారు.

Sthanikam

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలు స్రవంతికి డాక్టరేట్

Article Image

నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆంగ్ల విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలిగా పనిచేస్తున్న స్రవంతి మద్దెలకు రాజస్థాన్‌కు చెందిన శ్రీ జగదీశ్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ వెల్లడించారు.డా. అనూష్ శర్మ పర్యవేక్షణలో “ఎ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ఐడియాలాజీ అండ్ ఫెమినిజం ఇన్ ది వర్క్స్ ఆఫ్ సరోజినీ నాయుడు, అరుంధతి రాయ్, ప్రేమ్‌చంద్ అండ్ యష్పాల్” అనే అంశంపై స్రవంతి పరిశోధన పూర్తి చేయగా, విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు.

డాక్టరేట్ సాధించిన స్రవంతిని వైస్ ప్రిన్సిపాళ్లు డా. రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి డా. మునిస్వామి, విద్యాత్మక సమన్వయకర్త బత్తిని నాగరాజు, ఆంగ్ల విభాగాధ్యక్షుడు డా. వై.వి.ఆర్. ప్రసన్నకుమార్, తెలుగు శాఖాధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, జంతుశాస్త్ర విభాగాధ్యక్షురాలు డా. జ్యోత్స్నతో పాటు అధ్యాపకులు డా. జి. భాగ్యలక్ష్మి, డా. ఎ. మల్లేశం, సరిత, వెంకట్, హరికృష్ణ, వేణు తదితరులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News