Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 PM

ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు ముందుగా పంపిణీ ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో జనవరి 31నే పింఛన్

ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు ముందుగా పంపిణీ ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో జనవరి 31నే పింఛన్

ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు ముందుగా పంపిణీ ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో జనవరి  31నే పింఛన్
January 28, 2026 02:13 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రత పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త.

ఆంధ్ర ప్రదేశ్ జనవరి 28(స్ధానికం న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా, జనవరి నెలకు సంబంధించిన పింఛాలు ఒక రోజు ముందుగానే 31న పంపిణీ చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది.సామాజిక భద్రత పథకాలలో వృద్ధులు,విధవలు, దివ్యాంగులు, డబ్బులు, షీల్మండలు వంటి వర్గాల లబ్ధిదారులు ఈ ప్రయోజనం పొందనున్నారు.ఈ నిర్ణయంతో లక్షలాది మంది పేదలకు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం, పంపిణీ సమయాల్లో ఏర్పడే గందరగోళాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News