Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హయత్‌నగర్‌లో పూలే జయంతి – మహిళా విద్యకు పునాది వేసిన మహనీయుడు కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 08:00 PM

ఏపీ లో రైతులకు భారీ ఊరట

ఏపీ లో రైతులకు భారీ ఊరట

ఏపీ లో రైతులకు భారీ ఊరట
January 19, 2026 10:36 AM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్ జనవరి 19(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ-సర్వేలో కొత్త రూల్ అమలు చేస్తోంది.ఇకపై రైతుల భాగస్వామ్యం లేకుండా భూముల సర్వే జరగదు.

కొత్త విధానం (Notification–13):

రైతుల ఆమోదంతోనే సర్వే ప్రారంభం & ముగింపు WhatsApp & SMS ద్వారా ముందస్తు నోటీసులు గ్రామసభలో భూమి వివరాల ప్రదర్శన రైతుల అభ్యంతరాల పరిష్కారం తర్వాతే ROR ఖరారు Form-4 ద్వారా జిల్లా గెజిట్‌లో తుది ప్రచురణ మొత్తం రీ-సర్వే కాలం: 223 రోజులు Webland 1.0లో కొత్త డిజిటల్ మార్పులు భూముల రికార్డులు ఇక పూర్తిగా పారదర్శకం రైతులకు భూముల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News