Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:39 PM

ఏకీకృత కుటుంబ సర్వేలో వేగం పెంచాలి ఇళ్ల వద్దే పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

ఏకీకృత కుటుంబ సర్వేలో వేగం పెంచాలి ఇళ్ల వద్దే పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

ఏకీకృత కుటుంబ సర్వేలో వేగం పెంచాలి ఇళ్ల వద్దే పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
28-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలో కొనసాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే పనుల తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇంజనీర్స్ కాలనీలోని సుభద్రమ్మ నివాసానికి వెళ్లి, సర్వే నిర్వహణలో తీసుకుంటున్న విధానాలను సమీక్షించారుప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలంటే ఏకీకృత కుటుంబ సర్వేనే ఆధారం అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ప్రతి ఇంటి వివరాలను సమగ్రంగా నమోదు చేస్తూ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.సర్వేలో ఒక్క కుటుంబం కూడా మిగలకూడదని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రక్రియ సాగాలని ఎమ్మెల్యే పార్థసారథి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

ఈ తనిఖీలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ కృష్ణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఏకీకృత కుటుంబ సర్వేలో వేగం పెంచాలి ఇళ్ల వద్దే పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలో కొనసాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే పనుల తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇంజనీర్స్ కాలనీలోని సుభద్రమ్మ నివాసానికి వెళ్లి, సర్వే నిర్వహణలో తీసుకుంటున్న విధానాలను సమీక్షించారుప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలంటే ఏకీకృత కుటుంబ సర్వేనే ఆధారం అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ప్రతి ఇంటి వివరాలను సమగ్రంగా నమోదు చేస్తూ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.సర్వేలో ఒక్క కుటుంబం కూడా మిగలకూడదని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రక్రియ సాగాలని ఎమ్మెల్యే పార్థసారథి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

ఈ తనిఖీలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ కృష్ణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News