విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి
కోదాడ మున్సిపాలిటీ పరిధి బాలాజీ నగర్ లోని కేఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించి కాలేజీకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చినారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి