Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:41 PM

విద్యార్థుల్లో దాగిన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి

విద్యార్థుల్లో దాగిన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి

విద్యార్థుల్లో దాగిన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి
31-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని తెలంగాణ జనసమితి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్‌, రాష్ట్ర నాయకులు కె.వి. రంగారెడ్డి అన్నారు.చైతన్యపురి ప్రాంతంలోని జీనియస్ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విమల మెమోరియల్ క్రీడా ఉత్సవం–2026ను శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె.వి. రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వార్షికక్రీడాఉత్సవాలుఎంతోఅవసరమన్నారు.విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో పాఠశాలల పాత్ర కీలకమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెరుగుతుందని చెప్పారు. మన ప్రాంతం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదగాలంటే పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ క్రీడా సంబరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జైహింద్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, అంకుశ రెడ్డి, తక్నీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల్లో దాగిన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి

Article Image

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని తెలంగాణ జనసమితి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్‌, రాష్ట్ర నాయకులు కె.వి. రంగారెడ్డి అన్నారు.చైతన్యపురి ప్రాంతంలోని జీనియస్ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విమల మెమోరియల్ క్రీడా ఉత్సవం–2026ను శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె.వి. రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వార్షికక్రీడాఉత్సవాలుఎంతోఅవసరమన్నారు.విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో పాఠశాలల పాత్ర కీలకమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెరుగుతుందని చెప్పారు. మన ప్రాంతం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదగాలంటే పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ క్రీడా సంబరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జైహింద్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, అంకుశ రెడ్డి, తక్నీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News