Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:21 PM

ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు

ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు

ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు
15-03-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

పాఠశాలలు ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించాలని అధికారులు సూచించారు.

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

Sthanikam

ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు

Article Image

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

పాఠశాలలు ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించాలని అధికారులు సూచించారు.

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News