Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:42 PM

e-KYC లేకున్నా బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్

e-KYC లేకున్నా బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్

e-KYC లేకున్నా బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్
December 19, 2025 02:23 PM 11,250 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

e-KYC లేకున్నా బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్

స్థానిక ప్రతినిధి

TG: రేషన్‌కార్డుదారుల్లో కలకలం రేపిన e-KYC గడువు ప్రచారానికి పౌరసరఫరాల శాఖ చెక్ పెట్టింది. ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారన్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. e-KYC తప్పనిసరి ప్రక్రియేనని స్పష్టం చేసిన కమిషనర్ రవీంద్ర… దీనికి తుది గడువు మాత్రం ఎప్పటికీ నిర్ణయించలేదన్నారు.

e-KYC లేనని కారణంతో బియ్యం పంపిణీ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేషన్‌కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా రేషన్ దుకాణంలో వేలిముద్రలు లేదా ఐరిష్ స్కానింగ్ ఇవ్వాలని సూచించారు. అలా చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News