నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సూచన మేరకు రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల నరసింహ లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నరసింహ, ఉపసర్పంచ్ గుండాల రమేష్, సీనియర్ నాయకులు గుండాల సతీష్, మాజీ యాదయ్య, మండల నాయకులు మేడి సంతోష్, బులచి మహేష్, వార్డు నెంబర్ ఎల్లేష్, గట్టు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి