PRINT TIME: February 24, 2026 02:03 AM
దోమలపై హైటెక్ యుద్ధం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
దోమలపై హైటెక్ యుద్ధం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
February 17, 2026 10:48 PM
27 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
అమరావతి: ప్రజారోగ్యానికి సవాల్గా మారిన దోమల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం పై ఏఐ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ను ప్రవేశపెడుతోంది. పైలట్ ప్రాజెక్ట్ – తిరుపతి 250 హాట్స్పాట్ల గుర్తింపు 4 ప్రాంతాల్లో లాట్ సెన్ర్లుసార్ లు & జాప్ ట్రాపులు రు.20 లక్షల వ్యయం
ఏఐ డ్యాష్బోర్డ్ ద్వారా రియల్టైమ్ విశ్లేషణ డ్రోన్ల సాయంతో లక్ష్యిత మందుల పిచికారీ ఫలితాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ను విశాఖ, విజయవాడ, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి నగరాలకు విస్తరించనున్నారు.
డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణలో ఇది కీలక అడుగు కావొచ్చు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి