Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 02:24 PM

దోమలపై హైటెక్ యుద్ధం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

దోమలపై హైటెక్ యుద్ధం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

దోమలపై హైటెక్ యుద్ధం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
February 17, 2026 10:48 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: ప్రజారోగ్యానికి సవాల్‌గా మారిన దోమల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం పై ఏఐ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ను ప్రవేశపెడుతోంది. పైలట్ ప్రాజెక్ట్ – తిరుపతి 250 హాట్‌స్పాట్ల గుర్తింపు 4 ప్రాంతాల్లో లాట్ సెన్ర్లుసార్ లు & జాప్ ట్రాపులు రు.20 లక్షల వ్యయం

ఏఐ డ్యాష్‌బోర్డ్ ద్వారా రియల్‌టైమ్ విశ్లేషణ డ్రోన్ల సాయంతో లక్ష్యిత మందుల పిచికారీ ఫలితాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను విశాఖ, విజయవాడ, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి నగరాలకు విస్తరించనున్నారు.

డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణలో ఇది కీలక అడుగు కావొచ్చు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News