Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:30 PM

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు
04-02-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. కృష్ణారెడ్డి హాజరై విద్యార్థినీలను ఉద్దేశించి ప్రసంగించారు.సామాజిక న్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన ఆయన, విద్యార్థినీలు చదువు ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమానత్వం, అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


విద్యార్థినీలతో సామాజిక న్యాయం సాధనపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఎన్. అంజిరెడ్డి, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఈ.డి.ఎస్.సి. జె. శ్యాం సుందర్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. సుబ్బారెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు కృష్ణవేణి, విజయశాంతి, సునిల్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, వసతి గృహ విద్యార్థినీలు, నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు

Article Image

ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. కృష్ణారెడ్డి హాజరై విద్యార్థినీలను ఉద్దేశించి ప్రసంగించారు.సామాజిక న్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన ఆయన, విద్యార్థినీలు చదువు ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమానత్వం, అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


విద్యార్థినీలతో సామాజిక న్యాయం సాధనపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఎన్. అంజిరెడ్డి, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఈ.డి.ఎస్.సి. జె. శ్యాం సుందర్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. సుబ్బారెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు కృష్ణవేణి, విజయశాంతి, సునిల్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, వసతి గృహ విద్యార్థినీలు, నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News