Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:02 PM

డిసెంబర్‌లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు
March 11, 2026 07:13 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతులు భూములకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావాలని నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా రీ సర్వే నిర్వహించిన గ్రామాల్లో జాయింట్ ఎల్‌పీఎం సమస్యలు, 22-ఏ భూములు, ఇనాం భూములు, ఫ్రీహోల్డ్ భూములు వంటి అనేక అంశాలు పెండింగ్‌లో ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటన్నింటినీ త్వరగా పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News