Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:19 AM

డిసెంబర్‌లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు
11-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతులు భూములకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావాలని నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా రీ సర్వే నిర్వహించిన గ్రామాల్లో జాయింట్ ఎల్‌పీఎం సమస్యలు, 22-ఏ భూములు, ఇనాం భూములు, ఫ్రీహోల్డ్ భూములు వంటి అనేక అంశాలు పెండింగ్‌లో ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటన్నింటినీ త్వరగా పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

డిసెంబర్‌లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు

Article Image

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతులు భూములకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావాలని నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా రీ సర్వే నిర్వహించిన గ్రామాల్లో జాయింట్ ఎల్‌పీఎం సమస్యలు, 22-ఏ భూములు, ఇనాం భూములు, ఫ్రీహోల్డ్ భూములు వంటి అనేక అంశాలు పెండింగ్‌లో ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటన్నింటినీ త్వరగా పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News