ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది 48 గంటల్లోనే లోన్ ఇచ్చే ఏర్పాటు. డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన స్త్రీ నిధి పథకాన్ని డిజిటల్ విధానం లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటుంది అందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న 5 లక్షల రూపాయల లోను ఎనిమిది లక్షలకు పెంచింది
PRINT TIME: August 26, 2026 05:32 AM
డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్ 48 గంటల్లోనే లోన్
డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్ 48 గంటల్లోనే లోన్
10-02-2026
129 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది 48 గంటల్లోనే లోన్ ఇచ్చే ఏర్పాటు. డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన స్త్రీ నిధి పథకాన్ని డిజిటల్ విధానం లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటుంది అందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న 5 లక్షల రూపాయల లోను ఎనిమిది లక్షలకు పెంచింది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి