PRINT TIME: February 24, 2026 02:04 AM
డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
February 17, 2026 10:47 PM
63 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఏపీ ప్రభుత్వం రెండు కీలక పథకాలను ప్రారంభించనుంది.
సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదంతో అమల్లోకి రానున్న పథకాలు ఇవే
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి - చదువుకు రు.10,000 నుంచి రు.1,00,000 వరకు రుణం ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి - కుమార్తె వివాహానికి రు.10,000 నుంచి రు.1,00,000 వరకు రుణం

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి