Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:36 PM

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు
February 17, 2026 10:39 AM 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డుపైనే మురుగు ప్రవాహం… ఐదో వార్డు ప్రజల ఆవేదన

రామన్నపేట మండలం కేంద్రంలోని ఐదో వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. బిసి బాలుర వసతి గృహం సమీపంలో డ్రైనేజీ సదుపాయం లేక ఇండ్ల మురుగు నీరు నేరుగా రోడ్డుపైకి చేరుతోంది.

రైతులు, విద్యార్థులు, పాదచారులు నిత్యం ప్రయాణించే ఈ మార్గం మురుగు నీటితో నిండిపోవడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దోమలు, పందులు చేరి అంటువ్యాధుల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News