Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:56 PM

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు
17-02-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డుపైనే మురుగు ప్రవాహం… ఐదో వార్డు ప్రజల ఆవేదన

రామన్నపేట మండలం కేంద్రంలోని ఐదో వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. బిసి బాలుర వసతి గృహం సమీపంలో డ్రైనేజీ సదుపాయం లేక ఇండ్ల మురుగు నీరు నేరుగా రోడ్డుపైకి చేరుతోంది.

రైతులు, విద్యార్థులు, పాదచారులు నిత్యం ప్రయాణించే ఈ మార్గం మురుగు నీటితో నిండిపోవడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దోమలు, పందులు చేరి అంటువ్యాధుల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు

Article Image

రోడ్డుపైనే మురుగు ప్రవాహం… ఐదో వార్డు ప్రజల ఆవేదన

రామన్నపేట మండలం కేంద్రంలోని ఐదో వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. బిసి బాలుర వసతి గృహం సమీపంలో డ్రైనేజీ సదుపాయం లేక ఇండ్ల మురుగు నీరు నేరుగా రోడ్డుపైకి చేరుతోంది.

రైతులు, విద్యార్థులు, పాదచారులు నిత్యం ప్రయాణించే ఈ మార్గం మురుగు నీటితో నిండిపోవడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దోమలు, పందులు చేరి అంటువ్యాధుల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News