Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:15 AM

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త: ఎన్జీ కళాశాల 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త: ఎన్జీ కళాశాల 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త: ఎన్జీ కళాశాల 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల
20-12-2025 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

స్థానికం ప్రతినిధి

నల్లగొండ: నల్లగొండ ఎన్జీ కళాశాల డిగ్రీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. జి. ఉపేందర్ రెడ్డి శనివారం అధికారికంగా విడుదల చేశారు. నవంబర్–2025లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. ఉపేందర్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డా. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర అధ్యయనంతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సాధించగలరని అన్నారు. ఫలితాల్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. పి. రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, సీఓఈ డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నాగరాజు, ఎం. శ్రీనివాస్ రెడ్డి, జే. నాగరాజు, అడిషనల్ కంట్రోలర్ ఎస్. వాసుదేవ్, ఎన్. వేణు తదితర అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త: ఎన్జీ కళాశాల 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

Article Image

ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

స్థానికం ప్రతినిధి

నల్లగొండ: నల్లగొండ ఎన్జీ కళాశాల డిగ్రీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. జి. ఉపేందర్ రెడ్డి శనివారం అధికారికంగా విడుదల చేశారు. నవంబర్–2025లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. ఉపేందర్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డా. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర అధ్యయనంతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సాధించగలరని అన్నారు. ఫలితాల్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. పి. రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, సీఓఈ డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నాగరాజు, ఎం. శ్రీనివాస్ రెడ్డి, జే. నాగరాజు, అడిషనల్ కంట్రోలర్ ఎస్. వాసుదేవ్, ఎన్. వేణు తదితర అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News