Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలు: 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలు: 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలు: 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్
10-01-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఉడుగు మల్లేశంగౌడ్

చౌటుప్పల్ స్థానికం ప్రధాన ప్రతినిధి


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో జరుగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్) పార్టీ తరఫున 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్ బరిలోకి దిగుతున్నాడు. పార్టీ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో మల్లేశం గౌడ్‌ బరిలో ఉంటానని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చౌటుప్పల్ పట్టణంలో పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల అమలే లక్ష్యంగా ఈసారి బీఆర్ఎస్ బరిలోకి దిగుతోందని పార్టీ నేతలు తెలిపారు. స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలతో నిత్య సంబంధాలే మల్లేశం గౌడ్‌కు ప్రధాన బలమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలు: 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్

Article Image

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఉడుగు మల్లేశంగౌడ్

చౌటుప్పల్ స్థానికం ప్రధాన ప్రతినిధి


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో జరుగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్) పార్టీ తరఫున 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్ బరిలోకి దిగుతున్నాడు. పార్టీ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో మల్లేశం గౌడ్‌ బరిలో ఉంటానని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చౌటుప్పల్ పట్టణంలో పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల అమలే లక్ష్యంగా ఈసారి బీఆర్ఎస్ బరిలోకి దిగుతోందని పార్టీ నేతలు తెలిపారు. స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలతో నిత్య సంబంధాలే మల్లేశం గౌడ్‌కు ప్రధాన బలమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News