తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను రామన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఎం. ఫజల్ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పోచబోయిన మల్లేష్ యాదవ్, బత్తుల సత్తయ్య, కట్ట మహేందర్తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
PRINT TIME: August 25, 2026 12:43 PM
చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రామన్నపేట టీడీపీ నేతలు
చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రామన్నపేట టీడీపీ నేతలు
02-02-2026
210 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను రామన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఎం. ఫజల్ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పోచబోయిన మల్లేష్ యాదవ్, బత్తుల సత్తయ్య, కట్ట మహేందర్తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి