యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన అవసరంపై చర్చించారు. స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలను మంత్రి సీతక్కకు వివరించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
PRINT TIME: August 25, 2026 01:29 PM
చిట్యాల ప్రచారంలో సీతక్కను కలిసిన గంగుల వెంకట రాజిరెడ్డి
చిట్యాల ప్రచారంలో సీతక్కను కలిసిన గంగుల వెంకట రాజిరెడ్డి
07-02-2026
264 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన అవసరంపై చర్చించారు. స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలను మంత్రి సీతక్కకు వివరించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి