PRINT TIME: April 10, 2026 10:40 AM
చిట్యాల మున్సిపల్ చైర్మన్ను కలిసిన కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు
చిట్యాల మున్సిపల్ చైర్మన్ను కలిసిన కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు
February 20, 2026 08:53 AM
26 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన పందిరి గీతా రమేష్ను, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులను చిట్యాల కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
అసోసియేషన్ అధ్యక్షుడు భారత్ కిరాణం జెల్లా మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో పోలా భాస్కర్, కాచం కృష్ణయ్య, షీలా వెంకన్న, సూరిశెట్టి వెంకటరమణ, కోటిలింగం వెంకన్న, రాజేష్, ప్రొద్దుటూరు భవాని శంకర్, ప్రొద్దుటూరు వీరాశంకర్, నీలా సంతోష్, చిరంజీవి, అశోక్, బాదం మేఘనాదం, షీలా రమేష్, పోలా నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీలో వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత, పార్కింగ్ సదుపాయాలు, రోడ్ల మరమ్మతుల అంశాలను చైర్మన్, వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి