Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:30 AM

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌ను కలిసిన కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌ను కలిసిన కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌ను కలిసిన కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు
20-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన పందిరి గీతా రమేష్‌ను, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులను చిట్యాల కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

అసోసియేషన్ అధ్యక్షుడు భారత్ కిరాణం జెల్లా మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో పోలా భాస్కర్, కాచం కృష్ణయ్య, షీలా వెంకన్న, సూరిశెట్టి వెంకటరమణ, కోటిలింగం వెంకన్న, రాజేష్, ప్రొద్దుటూరు భవాని శంకర్, ప్రొద్దుటూరు వీరాశంకర్, నీలా సంతోష్, చిరంజీవి, అశోక్, బాదం మేఘనాదం, షీలా రమేష్, పోలా నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీలో వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత, పార్కింగ్ సదుపాయాలు, రోడ్ల మరమ్మతుల అంశాలను చైర్మన్, వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం

Sthanikam

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌ను కలిసిన కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు

Article Image

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన పందిరి గీతా రమేష్‌ను, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులను చిట్యాల కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

అసోసియేషన్ అధ్యక్షుడు భారత్ కిరాణం జెల్లా మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో పోలా భాస్కర్, కాచం కృష్ణయ్య, షీలా వెంకన్న, సూరిశెట్టి వెంకటరమణ, కోటిలింగం వెంకన్న, రాజేష్, ప్రొద్దుటూరు భవాని శంకర్, ప్రొద్దుటూరు వీరాశంకర్, నీలా సంతోష్, చిరంజీవి, అశోక్, బాదం మేఘనాదం, షీలా రమేష్, పోలా నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీలో వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత, పార్కింగ్ సదుపాయాలు, రోడ్ల మరమ్మతుల అంశాలను చైర్మన్, వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News