Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:00 AM

చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్లు – ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్లు – ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్లు – ఎమ్మెల్యే వేముల వీరేశం
February 03, 2026 07:25 AM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 08, 10 వార్డుల్లో పర్యటించి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఫ్లై ఓవర్‌తో పాటు ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News