Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:44 PM

చిట్యాల 6వ వార్డులో బీజేపీ శంఖారావం – గంజి గోవర్ధన్ నామినేషన్‌తో ప్రచారానికి తెర

చిట్యాల 6వ వార్డులో బీజేపీ శంఖారావం – గంజి గోవర్ధన్ నామినేషన్‌తో ప్రచారానికి తెర

చిట్యాల 6వ వార్డులో బీజేపీ శంఖారావం – గంజి గోవర్ధన్ నామినేషన్‌తో ప్రచారానికి తెర
28-01-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున చిట్యాల 6వ వార్డు అభ్యర్థిగా గంజి గోవర్ధన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమం పార్టీ శ్రేణులు, కార్యకర్తల నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జి బందరాపు లింగస్వామి, చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం లింగస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీను, జిల్లా నాయకులు జయరాపు రామకృష్ణ, తీగాల శివ తదితరులు పాల్గొని అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించారు.నాయకులు మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీలో బీజేపీ విజయానికి ఇది ఆరంభమని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. గంజి గోవర్ధన్ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

చిట్యాల 6వ వార్డులో బీజేపీ శంఖారావం – గంజి గోవర్ధన్ నామినేషన్‌తో ప్రచారానికి తెర

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున చిట్యాల 6వ వార్డు అభ్యర్థిగా గంజి గోవర్ధన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమం పార్టీ శ్రేణులు, కార్యకర్తల నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జి బందరాపు లింగస్వామి, చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం లింగస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీను, జిల్లా నాయకులు జయరాపు రామకృష్ణ, తీగాల శివ తదితరులు పాల్గొని అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించారు.నాయకులు మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీలో బీజేపీ విజయానికి ఇది ఆరంభమని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. గంజి గోవర్ధన్ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News