Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:18 PM

చిన్న శ్రీశైలం గుట్టపై బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్త లగ్న నిర్ణయం

చిన్న శ్రీశైలం గుట్టపై బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్త లగ్న నిర్ణయం

చిన్న శ్రీశైలం గుట్టపై బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్త లగ్న నిర్ణయం
February 05, 2026 06:39 PM 334 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ స్వయంభు భ్రమరాంబ మల్లికార్జున స్వామి

(చిన్న శ్రీశైలం ) ఆలయంలో రానున్న బ్రహ్మోత్సవాల లగ్న నిర్ణయ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో మహాక్రతుగా జరిగింది. వేదమంత్రాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది.ఆలయ అర్చకులు, వేదపండితులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి, శశిధర దీక్షితులు శాస్త్రోక్తంగా లగ్నాన్ని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలు శుభప్రదంగా నిర్వహించేందుకు స్వామి ఆశీస్సులు లభించాయని పండితులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సల్ల నరసింహ, డైరెక్టర్లు ఆగు లింగస్వామి, సంకు స్వామి, కడారి మల్లేశం, భాషమల్ల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్యతో పాటు వార్డు సభ్యులు సల్ల శిల్పా మల్లేష్, కొండ శ్రీను, వరకాల వినయ్, వంగల పూజిత శివకుమార్, ఏకుల మల్లేష్, భాషమల్ల సంతోష్, కడారి ఐలయ్య గ్రామ పెద్దలు బొడిగె రంగయ్య, సల్ల శ్రీశైలం, వల్లమల మల్లయ్య, తోటకూరి ఐలయ్య, దయ్యాల బిక్షం, కడారి బిక్షం, కడారి యాదయ్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News