Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:52 PM

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు
January 06, 2026 10:06 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా స్థానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపుమేరకు 05.01.2026 నుండి 09.01.2026 వరకు రిలే నిరహార దీక్షలు లో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా, చాట్రాయి కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ పరిధిలోని ఏడు పిఏసిఎస్. సీఈవోలు మరియు సిబ్బంది రిలే నిరహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ శివరాత్రి రాం శంకర్ మరియు సిబ్బంది సంఘీభావం తెలియజేసారు. సందర్భంగా తుమ్మగూడెం సంఘ కార్యదర్శి చిమట వరప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం నెరవేర్చే వరకూ ఈ నిరహార దీక్షలు ఆపమని, యూనియన్ నేతలు పిలుపు మేరకు ఎంత దూరం అయినా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు బూరుగుగూడెం ఉమ్మడి సీతారాములు చిన్నంపేట వేముల రవి, నరసింహారావుపాలెం పాకాల దినేష్, చనుబండ అనిశెట్టి వీర వెంకటేశ్వరరావు, పోలవరం నిడదవోలు శ్రీకాంత్, చాట్రాయి తుపాకుల కనకారావు, మరియు సంఘ సిబ్బంది బడుగు నరేష్, దేవరపల్లి రవీంద్రనాథ్, ధర్మరాజుల దుర్గారావు, తానంకి శ్రీను, కుమార రాజా, పత్తిపాటి కుటుంబరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News