Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:57 AM

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు
January 06, 2026 10:06 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా స్థానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపుమేరకు 05.01.2026 నుండి 09.01.2026 వరకు రిలే నిరహార దీక్షలు లో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా, చాట్రాయి కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ పరిధిలోని ఏడు పిఏసిఎస్. సీఈవోలు మరియు సిబ్బంది రిలే నిరహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ శివరాత్రి రాం శంకర్ మరియు సిబ్బంది సంఘీభావం తెలియజేసారు. సందర్భంగా తుమ్మగూడెం సంఘ కార్యదర్శి చిమట వరప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం నెరవేర్చే వరకూ ఈ నిరహార దీక్షలు ఆపమని, యూనియన్ నేతలు పిలుపు మేరకు ఎంత దూరం అయినా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు బూరుగుగూడెం ఉమ్మడి సీతారాములు చిన్నంపేట వేముల రవి, నరసింహారావుపాలెం పాకాల దినేష్, చనుబండ అనిశెట్టి వీర వెంకటేశ్వరరావు, పోలవరం నిడదవోలు శ్రీకాంత్, చాట్రాయి తుపాకుల కనకారావు, మరియు సంఘ సిబ్బంది బడుగు నరేష్, దేవరపల్లి రవీంద్రనాథ్, ధర్మరాజుల దుర్గారావు, తానంకి శ్రీను, కుమార రాజా, పత్తిపాటి కుటుంబరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News