Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:53 PM

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు
January 06, 2026 10:06 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా స్థానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపుమేరకు 05.01.2026 నుండి 09.01.2026 వరకు రిలే నిరహార దీక్షలు లో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా, చాట్రాయి కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ పరిధిలోని ఏడు పిఏసిఎస్. సీఈవోలు మరియు సిబ్బంది రిలే నిరహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ శివరాత్రి రాం శంకర్ మరియు సిబ్బంది సంఘీభావం తెలియజేసారు. సందర్భంగా తుమ్మగూడెం సంఘ కార్యదర్శి చిమట వరప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం నెరవేర్చే వరకూ ఈ నిరహార దీక్షలు ఆపమని, యూనియన్ నేతలు పిలుపు మేరకు ఎంత దూరం అయినా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు బూరుగుగూడెం ఉమ్మడి సీతారాములు చిన్నంపేట వేముల రవి, నరసింహారావుపాలెం పాకాల దినేష్, చనుబండ అనిశెట్టి వీర వెంకటేశ్వరరావు, పోలవరం నిడదవోలు శ్రీకాంత్, చాట్రాయి తుపాకుల కనకారావు, మరియు సంఘ సిబ్బంది బడుగు నరేష్, దేవరపల్లి రవీంద్రనాథ్, ధర్మరాజుల దుర్గారావు, తానంకి శ్రీను, కుమార రాజా, పత్తిపాటి కుటుంబరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News