Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:19 AM

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

 చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
January 03, 2026 04:25 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ స్థానిక ప్రతినిధి

భువనగిరి: భువనగిరి అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి‌ను పెద్ద అంబర్ పేట ఎంపీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సామ అభిషేక్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నేతలు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా ఉండాలని, నాయకత్వం మరింత బలపడి భువనగిరి నియోజకవర్గంలో సర్వత్రా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత మందడి ఉదయ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నిద్ర సంపత్ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News