Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

 చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
January 03, 2026 04:25 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ స్థానిక ప్రతినిధి

భువనగిరి: భువనగిరి అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి‌ను పెద్ద అంబర్ పేట ఎంపీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సామ అభిషేక్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నేతలు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా ఉండాలని, నాయకత్వం మరింత బలపడి భువనగిరి నియోజకవర్గంలో సర్వత్రా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత మందడి ఉదయ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నిద్ర సంపత్ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News