Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:31 AM

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

 చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
03-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ స్థానిక ప్రతినిధి

భువనగిరి: భువనగిరి అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి‌ను పెద్ద అంబర్ పేట ఎంపీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సామ అభిషేక్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నేతలు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా ఉండాలని, నాయకత్వం మరింత బలపడి భువనగిరి నియోజకవర్గంలో సర్వత్రా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత మందడి ఉదయ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నిద్ర సంపత్ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Sthanikam

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

Article Image

హైదరాబాద్ స్థానిక ప్రతినిధి

భువనగిరి: భువనగిరి అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి‌ను పెద్ద అంబర్ పేట ఎంపీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సామ అభిషేక్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నేతలు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా ఉండాలని, నాయకత్వం మరింత బలపడి భువనగిరి నియోజకవర్గంలో సర్వత్రా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత మందడి ఉదయ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నిద్ర సంపత్ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News