Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:09 PM

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం
21-04-2026 219 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దోర్నాల మండలం చిన్నారుట్ల–తుమ్మలబైలు సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తున్న బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మలుపు వద్ద డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.

అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం ఊరటనిచ్చింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Sthanikam

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం

Article Image

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దోర్నాల మండలం చిన్నారుట్ల–తుమ్మలబైలు సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తున్న బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మలుపు వద్ద డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.

అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం ఊరటనిచ్చింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News