భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్కపై కేసీఆర్
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం అంగుళం సుద్ద ముక్కపై కేసీఆర్ ప్రతిమను చెక్కి తన కళాత్మకతను ప్రదర్శించారు. గతంలో బియ్యం, పప్పు, చింత గింజలపై సూక్ష్మ కళాఖండాలను చెక్కి పలువురి ప్రశంసలు అందుకున్న చారి, ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి కోదాడకు పేరు తెస్తానని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి