Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:50 PM

బ్రహ్మోత్సవాలకు మైక్ సెట్ దాత కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఆహ్వాన పత్రిక

బ్రహ్మోత్సవాలకు మైక్ సెట్ దాత కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఆహ్వాన పత్రిక

బ్రహ్మోత్సవాలకు మైక్ సెట్ దాత కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఆహ్వాన పత్రిక
12-02-2026 252 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో శివరాత్రి పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మల్లన్న గుట్టపై నిర్వహించే ఉత్సవాలకు మైక్ సెట్ ఏర్పాటు చేసి సహకారం అందించిన బోగారం సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసింది.గురువారం ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేస్తూ, బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాలు పొందాలని కోరారు.ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు గ్రామ ప్రజల సహకారం విశేషంగా ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆగు చిన్న లింగస్వామి, నాయకులు కొండ మల్లయ్య, కూనూరి రాజు, బైకాని మహేష్ తదితరులు పాల్గొన్నారు.వనగిరి

Sthanikam

బ్రహ్మోత్సవాలకు మైక్ సెట్ దాత కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఆహ్వాన పత్రిక

Article Image

రామన్నపేట, నిదానపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో శివరాత్రి పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మల్లన్న గుట్టపై నిర్వహించే ఉత్సవాలకు మైక్ సెట్ ఏర్పాటు చేసి సహకారం అందించిన బోగారం సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసింది.గురువారం ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేస్తూ, బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాలు పొందాలని కోరారు.ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు గ్రామ ప్రజల సహకారం విశేషంగా ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆగు చిన్న లింగస్వామి, నాయకులు కొండ మల్లయ్య, కూనూరి రాజు, బైకాని మహేష్ తదితరులు పాల్గొన్నారు.వనగిరి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News