Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 PM

అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తా.బీఆర్‌ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ హామీ

అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తా.బీఆర్‌ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ హామీ

అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తా.బీఆర్‌ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ హామీ
February 08, 2026 08:08 AM 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మూడో వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీలోని మూడో వార్డులో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని బీఆర్‌ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ అన్నారు. శనివారం మూడో వార్డులో ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో తాను చిట్యాల ఎంపీటీసీ సభ్యురాలిగా, తన భర్త రవీందర్ జెడ్పీటీసీ సభ్యుడిగా, కౌన్సిలర్‌గా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.మూడో వార్డులో డ్రెయినేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బొక్కా మాధవరెడ్డి, కునూరు ముత్తయ్య ఎస్కే చాంద్,పర్నే నరేందర్‌రెడ్డి, వల్లమల్ల యాదగిరి, షాహీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News