Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:00 PM

అమరావతిలో సీఎస్‌ మార్పు: విజయానంద్‌ రిటైర్మెంట్‌, సాయి ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

అమరావతిలో సీఎస్‌ మార్పు: విజయానంద్‌ రిటైర్మెంట్‌, సాయి ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

అమరావతిలో సీఎస్‌ మార్పు: విజయానంద్‌ రిటైర్మెంట్‌, సాయి ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ
February 26, 2026 09:54 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: సీఎస్‌ మార్పు.. సాయి ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఉన్న విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషించిన విజయానంద్ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.

సీఎస్‌ మార్పు నేపథ్యంలో పరిపాలనలో కొత్త దశకు శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News