Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:12 PM

అందోల్-జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తోట్ల రామకృష్ణ...?

అందోల్-జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తోట్ల రామకృష్ణ...?

అందోల్-జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్  తోట్ల రామకృష్ణ...?
16-02-2026 494 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist


రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ.

బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు.

అందోల్ వైస్ చైర్మన్ ఆనవాయితీ కొనసాగిస్తే అర్హుడు రామకృష్ణ.

అందోల్ జోగిపేట మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ భారీ ఆదిక్యంతో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని సోమిరెడ్డి గారి కృష్ణారెడ్డిగా ముందుగానే మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ ప్రకటించారు. వైస్ చైర్మన్ పీఠంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన నుంది. ఆనవాయతీ ప్రకారం అందోల్ కి వైస్ చైర్మన్ పీఠాన్ని కొనసాగిస్తే మరో ఆలోచన లేకుండా తోట్ల రామకృష్ణకి కేటాయించాలని ఆందోల్ ప్రజలు కోరుతున్నారు. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవను అందించడమే కాకుండా బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పార్టీలకు అతీతంగా కులమత భేదాలకు అతీతంగా ఆప్తుడు రామకృష్ణ. ఏ రకంగా చూసుకున్న మరో మాట లేకుండా వైస్ చైర్మన్ పీఠం అందోల్ కి దక్కినట్లయితే అది రామకృష్ణది అని చెప్పకనే చెప్పవచ్చు. ఇక వేచి చూడాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రకటన కోసమే......

Sthanikam

అందోల్-జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తోట్ల రామకృష్ణ...?

Article Image


రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ.

బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు.

అందోల్ వైస్ చైర్మన్ ఆనవాయితీ కొనసాగిస్తే అర్హుడు రామకృష్ణ.

అందోల్ జోగిపేట మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ భారీ ఆదిక్యంతో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని సోమిరెడ్డి గారి కృష్ణారెడ్డిగా ముందుగానే మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ ప్రకటించారు. వైస్ చైర్మన్ పీఠంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన నుంది. ఆనవాయతీ ప్రకారం అందోల్ కి వైస్ చైర్మన్ పీఠాన్ని కొనసాగిస్తే మరో ఆలోచన లేకుండా తోట్ల రామకృష్ణకి కేటాయించాలని ఆందోల్ ప్రజలు కోరుతున్నారు. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవను అందించడమే కాకుండా బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పార్టీలకు అతీతంగా కులమత భేదాలకు అతీతంగా ఆప్తుడు రామకృష్ణ. ఏ రకంగా చూసుకున్న మరో మాట లేకుండా వైస్ చైర్మన్ పీఠం అందోల్ కి దక్కినట్లయితే అది రామకృష్ణది అని చెప్పకనే చెప్పవచ్చు. ఇక వేచి చూడాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రకటన కోసమే......

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News