Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:55 AM

అంబేద్కర్ వర్సిటీలో ఐడియా జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల

అంబేద్కర్ వర్సిటీలో ఐడియా జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల

అంబేద్కర్ వర్సిటీలో ఐడియా జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల
21-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా), డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా “సరిహద్దులకు అతీతంగా: సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అంశంపై నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను విడుదల చేశారు.


ఈ బ్రోచర్‌ను వైస్‌ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఐడియా అధ్యక్షులు, విశ్వవిద్యాలయ మాజీ వీసీ ప్రొ. కె. సీతారామ రావు తదితరులు ఆవిష్కరించారు.ఈ సదస్సును మార్చి 25, 26 తేదీలలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి, ఐడియా ప్రతినిధులు, వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ వర్సిటీలో ఐడియా జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల

Article Image
హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా), డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా “సరిహద్దులకు అతీతంగా: సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అంశంపై నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను విడుదల చేశారు.


ఈ బ్రోచర్‌ను వైస్‌ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఐడియా అధ్యక్షులు, విశ్వవిద్యాలయ మాజీ వీసీ ప్రొ. కె. సీతారామ రావు తదితరులు ఆవిష్కరించారు.ఈ సదస్సును మార్చి 25, 26 తేదీలలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి, ఐడియా ప్రతినిధులు, వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News