Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:18 PM

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!
February 03, 2026 05:41 AM 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

68 వేల మంది ఉద్యోగులపై యోగి సర్కార్ సంచలన చర్య

లక్నో:

ఉత్తరప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు పలువురు ఉద్యోగులు ఇప్పటికే ఆస్తి వివరాలు అందించగా, 68 వేల మంది ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సూచనలను పట్టించుకోలేదు. దీనిపై సీరియస్ అయిన యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఆస్తుల వివరాలు సమర్పించని సుమారు 68 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించే వరకు వారికి జీతాలు చెల్లించబోమని స్పష్టం చేసింది.అవినీతికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News