Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:55 AM

ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ బంద్ విజయవంతం

ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ బంద్ విజయవంతం

ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ బంద్ విజయవంతం
24-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా పత్తికొండలో నిర్వహించిన బంద్ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. బంద్‌ను జేఏసీ నాయకులు పర్యవేక్షించగా, పత్తికొండ ఇన్‌చార్జి నూర్ అహమ్మద్ నాయకత్వంలో కార్యక్రమం సజావుగా సాగింది.బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పత్తికొండ ప్రజలకు, ఉద్యమానికి బాసటగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి, అహర్నిశలు కృషి చేసిన జేఏసీ నాయకులకు ఉద్యమ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ, వైఎస్సార్సీపీ, బీసీ సంఘాల నాయకులు చురుకుగా పాల్గొని సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా సీపీఐ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ రామచంద్రయ్య, పత్తికొండ సీపీఐ కార్యదర్శి కారుమంచి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.

Sthanikam

ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ బంద్ విజయవంతం

Article Image

ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా పత్తికొండలో నిర్వహించిన బంద్ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. బంద్‌ను జేఏసీ నాయకులు పర్యవేక్షించగా, పత్తికొండ ఇన్‌చార్జి నూర్ అహమ్మద్ నాయకత్వంలో కార్యక్రమం సజావుగా సాగింది.బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పత్తికొండ ప్రజలకు, ఉద్యమానికి బాసటగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి, అహర్నిశలు కృషి చేసిన జేఏసీ నాయకులకు ఉద్యమ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ, వైఎస్సార్సీపీ, బీసీ సంఘాల నాయకులు చురుకుగా పాల్గొని సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా సీపీఐ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ రామచంద్రయ్య, పత్తికొండ సీపీఐ కార్యదర్శి కారుమంచి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News