Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:57 PM

ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
December 31, 2025 03:17 PM 210 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని స్థానిక ప్రతినిధి

ఆదోని నియోజకవర్గంలో మా వార్డు ఫరీద్ సాహెబ్ స్ట్రీట్, చిన్న మార్కెట్ ప్రాంతాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా ఈ సహాయం అందజేశారు.

ఆదోని టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చేసిన కృషి ఫలితంగా ఒకరికి రూ.1.57 లక్షలు, మరో వ్యక్తికి రూ.18 వేల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వ సహాయం వేగంగా అందేలా పార్టీ నాయకత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి, అర్హులైన వారికి సహాయం అందించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగిందని స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News