Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 03:55 AM

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!
February 20, 2026 05:42 PM 189 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హకార సంఘ ఉద్యోగుల5వ రోజు నిరవధిక సమ్మె కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చాట్రాయి బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన సమ్మెలో, నూజివీడు డివిజన్ పరిధిలో గల నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, నాలుగు బ్రాంచీల సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యంగా పాల్గొన్నారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే సంకల్పంతో అందరూ ఒక్కటై తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు.

“ఐక్యతే మా బలం – న్యాయమే మా లక్ష్యం” అనే నినాదాలతో సమ్మె ప్రాంగణం మార్మోగింది.

ఉద్యోగుల హక్కుల సాధన వరకు మా పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు పలు ప్రజాసంఘాల నాయకులు చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ రామ్ శంకర్ తమ పూర్తి మద్దతును తెలియజేశారు

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News