Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:48 PM

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!
February 20, 2026 05:42 PM 184 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హకార సంఘ ఉద్యోగుల5వ రోజు నిరవధిక సమ్మె కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చాట్రాయి బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన సమ్మెలో, నూజివీడు డివిజన్ పరిధిలో గల నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, నాలుగు బ్రాంచీల సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యంగా పాల్గొన్నారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే సంకల్పంతో అందరూ ఒక్కటై తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు.

“ఐక్యతే మా బలం – న్యాయమే మా లక్ష్యం” అనే నినాదాలతో సమ్మె ప్రాంగణం మార్మోగింది.

ఉద్యోగుల హక్కుల సాధన వరకు మా పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు పలు ప్రజాసంఘాల నాయకులు చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ రామ్ శంకర్ తమ పూర్తి మద్దతును తెలియజేశారు

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News