Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:16 PM

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!
February 20, 2026 05:42 PM 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హకార సంఘ ఉద్యోగుల5వ రోజు నిరవధిక సమ్మె కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చాట్రాయి బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన సమ్మెలో, నూజివీడు డివిజన్ పరిధిలో గల నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, నాలుగు బ్రాంచీల సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యంగా పాల్గొన్నారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే సంకల్పంతో అందరూ ఒక్కటై తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు.

“ఐక్యతే మా బలం – న్యాయమే మా లక్ష్యం” అనే నినాదాలతో సమ్మె ప్రాంగణం మార్మోగింది.

ఉద్యోగుల హక్కుల సాధన వరకు మా పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు పలు ప్రజాసంఘాల నాయకులు చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ రామ్ శంకర్ తమ పూర్తి మద్దతును తెలియజేశారు

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News