5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!
5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!
GADDAM JAGANMOHAN REDDY
హకార సంఘ ఉద్యోగుల5వ రోజు నిరవధిక సమ్మె కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చాట్రాయి బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన సమ్మెలో, నూజివీడు డివిజన్ పరిధిలో గల నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, నాలుగు బ్రాంచీల సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యంగా పాల్గొన్నారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే సంకల్పంతో అందరూ ఒక్కటై తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు.
“ఐక్యతే మా బలం – న్యాయమే మా లక్ష్యం” అనే నినాదాలతో సమ్మె ప్రాంగణం మార్మోగింది.
ఉద్యోగుల హక్కుల సాధన వరకు మా పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు పలు ప్రజాసంఘాల నాయకులు చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ రామ్ శంకర్ తమ పూర్తి మద్దతును తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి