యువతకు ఉపాధి మార్గం. నూతన జేసీబీ ప్రారంభం. సర్పంచ్
యువతకు ఉపాధి మార్గం. నూతన జేసీబీ ప్రారంభం. సర్పంచ్
Editor Desk
ఇంద్రపాలనగరం గ్రామంలో నూతనంగా కొనుగోలు చేసిన జేసీబీని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని సూచిస్తూ జేసీబీ కొనుగోలుదారుడు బొల్ల మచ్చగిరిని అభినందించారు.
గ్రామ అభివృద్ధిలో ఇటువంటి యంత్రాల వినియోగం కీలకమని, యువత ఈ దిశగా ముందుకు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్ వరికుప్పల స్వామి, సీనియర్ నాయకులు మంటిలింగస్వామి, రాస వెంకటేష్, సింగణబోయిన గణేష్ యాదవ్, సింగణబోయిన జంగయ్య, బొల్ల నర్సింహా, చిన్నపాక సురేష్, గర్ధాస్ వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, బోనగిరి సంజీవ, సింగణబోయిన ఆంజనేయులు, ఈర్లపల్లి రమేష్, నీరుడు వెంకటేష్, నల్ల రమేష్, మండల కృష్ణ, బోనగిరి శ్రీనివాస్, కుంచం శ్రీను, సంపత్, కుకూట్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి