Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 07:51 AM

యువతకు ఉపాధి మార్గం. నూతన జేసీబీ ప్రారంభం. సర్పంచ్

యువతకు ఉపాధి మార్గం. నూతన జేసీబీ ప్రారంభం. సర్పంచ్

యువతకు ఉపాధి మార్గం. నూతన జేసీబీ ప్రారంభం. సర్పంచ్
April 13, 2026 12:38 PM 299 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలో నూతనంగా కొనుగోలు చేసిన జేసీబీని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని సూచిస్తూ జేసీబీ కొనుగోలుదారుడు బొల్ల మచ్చగిరిని అభినందించారు.

గ్రామ అభివృద్ధిలో ఇటువంటి యంత్రాల వినియోగం కీలకమని, యువత ఈ దిశగా ముందుకు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్ వరికుప్పల స్వామి, సీనియర్ నాయకులు మంటిలింగస్వామి, రాస వెంకటేష్, సింగణబోయిన గణేష్ యాదవ్, సింగణబోయిన జంగయ్య, బొల్ల నర్సింహా, చిన్నపాక సురేష్, గర్ధాస్ వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, బోనగిరి సంజీవ, సింగణబోయిన ఆంజనేయులు, ఈర్లపల్లి రమేష్, నీరుడు వెంకటేష్, నల్ల రమేష్, మండల కృష్ణ, బోనగిరి శ్రీనివాస్, కుంచం శ్రీను, సంపత్, కుకూట్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News