Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి

యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి

యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆర్థికంగా అభివృద్ధి  సాధించాలి
26-04-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

రుచికరమైన వంటకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి.....

'సూరిబాబు పులావ్' హోటల్ వినియోగదారుల ఆదరణ పొందాలి....

కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి.....

యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో రిలయన్స్ మార్ట్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'సూరిబాబు పులావ్' హోటల్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

కోదాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సూరిబాబు పులావ్ హోటల్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా టేస్టీ సాల్టు వాడకుండా మోదుగు ఆకులో ఫుడ్ ఇవ్వడం అభినందించదగినదీ అని అన్నారు అదేవిధంగా కోదాడ లో మంచి పేరు సాధించాలన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు కాసాని యశోద దశరథులు డిఎస్పి నీ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోదాడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవెల్లి బాల్ రెడ్డి, కౌన్సిలర్ కట్టే బోయిన జ్యోతి, వాస్తు నాగేశ్వరరావు, నిర్వాహకులు కాసాని దశరథ యశోద, కాసాని సురేష్, అనూష, కాసాని అశోక్, కొంపల్లి నాగేశ్వరరావు, కొంపల్లి శ్రీనివాస్ ,జనార్దన్ రెడ్డి ,కాసాని ఉపేందర్ తదితరులున్నారు.

Sthanikam

యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి

Article Image

రుచికరమైన వంటకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి.....

'సూరిబాబు పులావ్' హోటల్ వినియోగదారుల ఆదరణ పొందాలి....

కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి.....

యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో రిలయన్స్ మార్ట్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'సూరిబాబు పులావ్' హోటల్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

కోదాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సూరిబాబు పులావ్ హోటల్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా టేస్టీ సాల్టు వాడకుండా మోదుగు ఆకులో ఫుడ్ ఇవ్వడం అభినందించదగినదీ అని అన్నారు అదేవిధంగా కోదాడ లో మంచి పేరు సాధించాలన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు కాసాని యశోద దశరథులు డిఎస్పి నీ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోదాడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవెల్లి బాల్ రెడ్డి, కౌన్సిలర్ కట్టే బోయిన జ్యోతి, వాస్తు నాగేశ్వరరావు, నిర్వాహకులు కాసాని దశరథ యశోద, కాసాని సురేష్, అనూష, కాసాని అశోక్, కొంపల్లి నాగేశ్వరరావు, కొంపల్లి శ్రీనివాస్ ,జనార్దన్ రెడ్డి ,కాసాని ఉపేందర్ తదితరులున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News