Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:17 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు — శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు — శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు — శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
06-01-2026 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన అక్షాంశ్ యాదవ్ ఐపీఎస్‌ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏటెల్లీ పరమేశ్, బత్తుల నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భద్రతాభావం కల్పించేలా సమర్థవంతమైన పోలీసింగ్ కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా స్పందించిన జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, చట్టపాలనకు కట్టుబడి ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా పనిచేస్తామని తెలిపారు. ప్రజా భద్రతే లక్ష్యంగా పారదర్శక, బాధ్యతాయుత పోలీసింగ్ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు — శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

Article Image
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన అక్షాంశ్ యాదవ్ ఐపీఎస్‌ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏటెల్లీ పరమేశ్, బత్తుల నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భద్రతాభావం కల్పించేలా సమర్థవంతమైన పోలీసింగ్ కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా స్పందించిన జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, చట్టపాలనకు కట్టుబడి ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా పనిచేస్తామని తెలిపారు. ప్రజా భద్రతే లక్ష్యంగా పారదర్శక, బాధ్యతాయుత పోలీసింగ్ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News