యాదాద్రి భువనగిరి స్థానికం ప్రతినిధి
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జోన్ను ప్రత్యేక జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
ఇప్పటివరకు డీసీపీగా సమర్థవంతంగా విధులు నిర్వహించిన అక్షాంశ్ యాదవ్కు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పోలీసు పరిపాలనను మరింత పటిష్టం చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ఆయన నాయకత్వం కీలకంగా నిలవనుంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి