Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:43 AM

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్
January 27, 2026 09:09 PM 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి, స్థానిక ప్రధాన ప్రతినిధి

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపునిచ్చారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.జిల్లా కేంద్రంలో ఎన్‌పిఆర్‌డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ హనుమంత రావు, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ వికలాంగులను కించపరిచినా, దూషించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వికలాంగులు వైకల్యాన్ని లోపంగా భావించకుండా జీవితంలో రాణించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎన్‌పిఆర్‌డీ నాయకులు వనం ఉపేందర్, సురూపంగా ప్రకాష్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News