Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:00 PM

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్
27-01-2026 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి, స్థానిక ప్రధాన ప్రతినిధి

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపునిచ్చారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.జిల్లా కేంద్రంలో ఎన్‌పిఆర్‌డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ హనుమంత రావు, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ వికలాంగులను కించపరిచినా, దూషించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వికలాంగులు వైకల్యాన్ని లోపంగా భావించకుండా జీవితంలో రాణించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎన్‌పిఆర్‌డీ నాయకులు వనం ఉపేందర్, సురూపంగా ప్రకాష్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్

Article Image
యాదాద్రి భువనగిరి, స్థానిక ప్రధాన ప్రతినిధి

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపునిచ్చారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.జిల్లా కేంద్రంలో ఎన్‌పిఆర్‌డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ హనుమంత రావు, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ వికలాంగులను కించపరిచినా, దూషించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వికలాంగులు వైకల్యాన్ని లోపంగా భావించకుండా జీవితంలో రాణించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎన్‌పిఆర్‌డీ నాయకులు వనం ఉపేందర్, సురూపంగా ప్రకాష్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News