Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:59 AM

వెల్లంకి గ్రామంలో ప్రభుత్వ పనులపై అదిత్య ప్రకాష్ ఐఏఎస్ తనిఖీ

వెల్లంకి గ్రామంలో ప్రభుత్వ పనులపై అదిత్య ప్రకాష్ ఐఏఎస్ తనిఖీ

వెల్లంకి గ్రామంలో ప్రభుత్వ పనులపై అదిత్య ప్రకాష్ ఐఏఎస్ తనిఖీ
20-01-2026 774 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామాన్ని పంచాయతీ రాజ్ శాఖ అడిషనల్ సెక్రటరీ (బీహార్ రాష్ట్రం) ఆదిత్య ప్రకాష్ ఐఏఎస్ సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ తదితర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, హరిత కార్యక్రమాలు, ప్రజాపయోగ పనుల అమలు మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఈ తనిఖీ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (పంచాయతీ రాజ్) జాన్ వెస్లీ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, అడిషనల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, మండల పంచాయతీ అధికారి రావుఫ్ అలీ, సర్పంచ్ ఇడం రాధ శ్రీనివాస్, ఏఈ పీఆర్ సందీప్ రెడ్డి, ఏపీఓ వెంకన్న, ఈసీ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి మోహన్, టీఏ సుచరిత, వార్డ్ మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెల్లంకి గ్రామంలో ప్రభుత్వ పనులపై అదిత్య ప్రకాష్ ఐఏఎస్ తనిఖీ

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామాన్ని పంచాయతీ రాజ్ శాఖ అడిషనల్ సెక్రటరీ (బీహార్ రాష్ట్రం) ఆదిత్య ప్రకాష్ ఐఏఎస్ సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ తదితర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, హరిత కార్యక్రమాలు, ప్రజాపయోగ పనుల అమలు మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఈ తనిఖీ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (పంచాయతీ రాజ్) జాన్ వెస్లీ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, అడిషనల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, మండల పంచాయతీ అధికారి రావుఫ్ అలీ, సర్పంచ్ ఇడం రాధ శ్రీనివాస్, ఏఈ పీఆర్ సందీప్ రెడ్డి, ఏపీఓ వెంకన్న, ఈసీ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి మోహన్, టీఏ సుచరిత, వార్డ్ మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News