Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:42 PM

వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ
12-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు – పాస్ శాతం గణనీయంగా పెంపు

నల్లగొండ:

ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నల్లగొండలో గణనీయమైన పాస్ శాతాన్ని నమోదు చేశారు.


ద్వితీయ సంవత్సరం ఫలితాలు:

ఎంపీసీ: ఎం. దివ్య 1000కి 993 మార్కులు, బి. మీనాక్షి 981 మార్కులు సాధించారు.

బైపీసీ: ఎం. రేణుక 980, టి. వైష్ణవి 977 మార్కులతో మెరిశారు.


ప్రథమ సంవత్సరం ఫలితాలు:

ఎంపీసీ: పి. క్రాంతి శ్రీ 470కి 465, ఎం. శివాని 464, పి. ప్రణీత 461 మార్కులు సాధించారు.

బైపీసీ: కే. నవ్య 440కి 430, డి. నిరూపమ 427 మార్కులతో ప్రతిభ చూపారు.

ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ తోట శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు రఘు, సైదులు, కృష్ణ, రాంబాబు, రామలింగయ్యలు విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది.

Sthanikam

వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

Article Image

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు – పాస్ శాతం గణనీయంగా పెంపు

నల్లగొండ:

ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నల్లగొండలో గణనీయమైన పాస్ శాతాన్ని నమోదు చేశారు.


ద్వితీయ సంవత్సరం ఫలితాలు:

ఎంపీసీ: ఎం. దివ్య 1000కి 993 మార్కులు, బి. మీనాక్షి 981 మార్కులు సాధించారు.

బైపీసీ: ఎం. రేణుక 980, టి. వైష్ణవి 977 మార్కులతో మెరిశారు.


ప్రథమ సంవత్సరం ఫలితాలు:

ఎంపీసీ: పి. క్రాంతి శ్రీ 470కి 465, ఎం. శివాని 464, పి. ప్రణీత 461 మార్కులు సాధించారు.

బైపీసీ: కే. నవ్య 440కి 430, డి. నిరూపమ 427 మార్కులతో ప్రతిభ చూపారు.

ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ తోట శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు రఘు, సైదులు, కృష్ణ, రాంబాబు, రామలింగయ్యలు విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News