Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:54 AM

వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం

వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం

వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం
20-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల భూమి పూజ, దేవస్థాన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆలయ ఈవో భవాని శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు రాజన్‌బాబు, సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం

Article Image

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల భూమి పూజ, దేవస్థాన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆలయ ఈవో భవాని శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు రాజన్‌బాబు, సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News