Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:39 PM

వృద్ధులు ఒంటరి వారు కారు – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధవి లత

వృద్ధులు ఒంటరి వారు కారు – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధవి లత

వృద్ధులు ఒంటరి వారు కారు – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధవి లత
January 06, 2026 07:39 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చీమల కొండూరు స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు ఆదేశాల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మంగళవారం చీమలకొండూరులోని బెజ్జాల లక్ష్మయ్య ఫౌండేషన్ వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వయోవృద్ధులతో ముఖాముఖి నిర్వహించి, వారికి అందుతున్న వసతులు, సౌకర్యాలపై సమీక్షించారు. వయోవృద్ధులకు అవసరమైన న్యాయ సహాయం ఉందా? అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు.వయోవృద్ధులు ఒంటరి వారు కాదని, వయోవృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం వారికి హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు. ఆశ్రమాల్లో ఉన్న తల్లిదండ్రులను వారి కుమారులు, కుమార్తెలు సందర్శించి అవసరాలను తీర్చాలని, మానవత్వ బాధ్యత పెరిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సూచించారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News