Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:03 AM

వృద్ధులు ఒంటరి వారు కారు – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధవి లత

వృద్ధులు ఒంటరి వారు కారు – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధవి లత

వృద్ధులు ఒంటరి వారు కారు – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధవి లత
January 06, 2026 07:39 PM 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చీమల కొండూరు స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు ఆదేశాల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మంగళవారం చీమలకొండూరులోని బెజ్జాల లక్ష్మయ్య ఫౌండేషన్ వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వయోవృద్ధులతో ముఖాముఖి నిర్వహించి, వారికి అందుతున్న వసతులు, సౌకర్యాలపై సమీక్షించారు. వయోవృద్ధులకు అవసరమైన న్యాయ సహాయం ఉందా? అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు.వయోవృద్ధులు ఒంటరి వారు కాదని, వయోవృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం వారికి హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు. ఆశ్రమాల్లో ఉన్న తల్లిదండ్రులను వారి కుమారులు, కుమార్తెలు సందర్శించి అవసరాలను తీర్చాలని, మానవత్వ బాధ్యత పెరిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సూచించారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News